3, ఏప్రిల్ 2008, గురువారం

వడ దెబ్బ తగల కూడదంటే __ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

ఎండలో మనం తిరిగేటప్పుడు, ఎండా నుండి మన చర్మము రక్షించుకునేందుకు మన శరీరము తనలో ఉన్నా నీటిని ఆవిరి చేస్తూ, చర్మాన్ని చల్లబరచుకుంటూ ఉంటుంది. శరీరం ఈ కార్యక్రమాన్ని చేయాలంటే తన లోపల సరిపడా నీరు ఉండాలి. ఆ నీరు కూడా, ఎందలోనికి వెళ్ళే వారికి, లోపల ఉన్న నీరు కొంత చర్మానికి ఖర్చు అవ్వడంతో, శరీరంలో అవసరానికి సరిపడా నీరు తగ్గిపోతుంది. శరీరంలో నీరు తగ్గే సరికి తలకు రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం, అందులో నీటి శాతం తగ్గటం ఇవన్నే కలిసి తల సున్నితమైన భాగం కాబట్టి ఇక కళ్లు తిరగటం, తూలడం మొదలగునవి జరుగుతూ ఉంటాయి. రోహిణీ కార్తేలలో కూడా వేడి మనల్ని ఏమి చీయకుండా వెన్నెల్లో తిరిగినట్లుగా ఎండలో తిరగాలంటే.
చిట్కాలు:
౧) ఎప్పుడు బయటకు వెళ్ళినా మీ కూడా నీరు ఉంచుకుని పొట్ట ఖాళీగా ఉన్నప్పుడల్లా గంటకు ౨,౩, గ్లాసుల చొప్పున త్రాగుతూ ఉండాలి.
౨) దాహం వీసినప్పుడు నీటినే త్రాగండి. తప్ప ఇతర పానీయాలు త్రాగాకండి. అవి దాహాన్ని తీర్చావు. రక్తంలోనికి నీటిలా ఆ క్రింక్స్ త్వరగా చీరావు.
౩) వేసవి ఎండలో కూడా మూత్రం సాఫీగా వచ్చేటట్లు మనం నీటిని త్రాగుతూ ఉండాలి
౪) ఎండలో తిరిగేవారు తెల్లని కాటన్ బట్టలు వేసుకుంటే ఆ వేడిని త్రిప్పి కోడతై

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి