4, ఆగస్టు 2008, సోమవారం

ఈజీ వే ......

" ఈ గొర్రెల మందలోని గొర్రెలను ఎవరు ముందుగా లెక్క పెడతారో చూద్దాం" ఉపాద్యాయుడు పడి మంది విద్యార్దులకు పోటీ పెట్టాడు.
***
అందులో గణేష్ అందరికంటే ముందు లెక్కబెట్టి బహుమతి గెల్చుకున్నాడు.
***
'అందరి కంటేముందు నువ్వు ఎలా లెక్క బెట్టగలిగావు' అడిగాడు ఉపాద్యాయుడు ఆశ్చర్యకరంగా
***
ఈముంది సార్ ఈజీ. ముందు గొర్రెల కాళ్ళను చక చకా లెక్కబెట్టాను. తర్వాత నలుగుతో భాగించానంటే' జవాబిచ్చాడు గణేష్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి